Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీచర్ వేధింపులు: ఒంటిపై పెట్రోల్ పోసుకున్న 8వ తరగతి విద్యార్థి!

Webdunia
గురువారం, 27 నవంబరు 2014 (11:29 IST)
టీచర్ వేధింపులకు తాళలేక ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు ఓ 8వ తరగతి విద్యార్థి. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడంతో ఆ విద్యార్థి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.
 
ఫరీదాబాద్‌లోని హోలీ చైల్డ్ స్కూల్‌లో ఈ ఘటన జరిగింది. స్కూల్‌లోని ఓ టీచర్ రోజూ వేధించటమే కాకుండా అందరిముందూ హేళన చేస్తున్నారని 8వ తరగతి విద్యార్థి బాత్ రూంలోకి వెళ్లి తనతో తెచ్చుకున్న పెట్రోల్ పోసుకుని నిప్పు పెట్టుకున్నాడు. 
 
బాలుడి శరీరం 40 శాతానికి పైగా కాలడంతో మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తరలించారు. బాలుడి స్టేట్ మెంట్ తీసుకున్న పోలీసులు, అతని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

జంగిల్ క్వీన్, టార్జాన్ ధి ఏప్ ఉమెన్ లా హాట్ గా లక్ష్మీ మంచు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments