Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోట్ల కష్టాలు : ఏటీఎంల ముందు నిల్చొని ఇప్పటివరకు 70 మంది మృతి

దేశంలో ఏర్పడిన నోట్లు, చిల్లర కష్టాలకు ఇప్పటివరకు మొత్తం 70 మంది వరకు మృత్యువాతపడ్డారు. పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధానమంత్ర నరేంద్ర మోడీ ప్రకటించారు. ఈ నిర్ణయంతో దేశ వ్య

Webdunia
సోమవారం, 21 నవంబరు 2016 (14:07 IST)
దేశంలో ఏర్పడిన నోట్లు, చిల్లర కష్టాలకు ఇప్పటివరకు మొత్తం 70 మంది వరకు మృత్యువాతపడ్డారు. పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధానమంత్ర నరేంద్ర మోడీ ప్రకటించారు. ఈ నిర్ణయంతో దేశ వ్యాప్తంగా కరెన్సీ కష్టాలు మొదలయ్యాయి. బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూలో నిలబడి ఇప్ప‌టివ‌ర‌కు 70 మంది మృతి చెందారు. 
 
ఇదే అంశంపై ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాల‌ని డిమాండ్ చేసారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని.. ప్ర‌జ‌ల‌కి అందుబాటులోకి తీసుకొచ్చిన రెండు వేల రూపాయ‌ల‌ నోటు సామాన్యులకు ఉపయోగపడడం లేదని మండి పడ్డారు. రెండు వేల రూపాయ‌ల నోటు దాచుకోవడానికే పనికొస్తోందని.. చిల్లర దొరక్క సామాన్యులు క‌ష్టాలు ఎదుర్కొంటున్నార‌ని విమర్శలు గుప్పించారు.
 
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కూడా పెద్ద నోట్లను రద్దు చేసిందని.. ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు రాకుండా చ‌ర్య‌లు తీసుకోవ‌డంతో అప్ప‌ట్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొలేదని చెప్పారు. 14 లక్షల కోట్ల రూపాయల పెద్ద‌నోట్లు చేసిన అనంత‌రం కొత్తగా ఎన్నినోట్లు విడుదల చేశారని ర‌ఘువీరారెడ్డి ప్ర‌శ్నించారు. కేంద్ర తీసుకున్న నిర్ణ‌యంతో వారి లక్ష్యం నెరవేరిందా? అని ప్రశ్నించారు. కొత్తగా విడుద‌ల చేస్తోన్న నోట్ల‌కు నకిలీ నోట్లు ముద్రించ‌లేర‌ని గ్యారెంటీ ఇవ్వగలరా? అని ప్రశ్నించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్టర్ గా తండేల్ దారి చూపిస్తుంధీ, కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసారు :అక్కినేని నాగచైతన్య

నా పక్కన నాన్న, మామ ఇలా మగవాళ్లు పడుకుంటే భయం: నటి స్నిగ్ధ

Grammys 2025: వెస్ట్ అండ్ బియాంకా సెన్సోరిని అరెస్ట్ చేయాలి.. దుస్తులు లేక అలా నిలబడితే ఎలా?

సౌత్ లో యాక్ట్రెస్ కు భద్రతా లేదంటున్న నటీమణులు

సింగిల్ విండో సిస్టమ్ అమలు చేయాలి : మారిశెట్టి అఖిల్ చిత్రం షూటింగ్లో నట్టికుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments