Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలి రోజు అప‌శృతి... ప‌ద్మావ‌తి ఘాట్లో బాలుడి మృతి... రూ. 5 లక్షలు ప్రకటించిన సీఎం(వీడియో)

విజ‌య‌వాడ ‌: కృష్ణా పుష్కరాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. విజయవాడ పద్మావతి ఘాట్‌లో అడప కిరణ్‌ అనే ఆరేళ్ల బాలుడు నీళ్లలో పడి చనిపోయాడు. ఘాట్‌ వద్ద పిల్లలతో ఆడుకుంటూ నీళ్లలో పడిపోయాడు. స్నానం చేసేవాళ్ల కాళ్లకు తగలడంతో వారు బాలుడిని పైకి తీశారు. దీంతో విష

Webdunia
శుక్రవారం, 12 ఆగస్టు 2016 (20:49 IST)
విజ‌య‌వాడ ‌: కృష్ణా పుష్కరాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. విజయవాడ పద్మావతి ఘాట్‌లో అడప కిరణ్‌ అనే ఆరేళ్ల బాలుడు నీళ్లలో పడి చనిపోయాడు. ఘాట్‌ వద్ద పిల్లలతో ఆడుకుంటూ నీళ్లలో పడిపోయాడు. స్నానం చేసేవాళ్ల కాళ్లకు తగలడంతో వారు బాలుడిని పైకి తీశారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. బాలుడి మృతితో ఘాట్లో బంధువుల రోద‌న‌లు మిన్నంటాయి. కాగా బాలుడు మృతిపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. బాలుడి కుటుంబానికి ఒక ఇల్లు, రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments