Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసికందుపై 7 రోజులు అత్యాచారం: పరారీలో కీచకుడు!

Webdunia
బుధవారం, 27 ఆగస్టు 2014 (16:27 IST)
అన్నెంపున్నెం తెలియని పసికందులు కూడా అత్యాచారాల బారిన పడుతోంటే సమాజం ఎటు పయనిస్తోందో అర్థం కాని దుస్థితి దేశంలో నెలకొంది. ఆదిలాబాద్ జిల్లా సారంగపూర్ మండలంలోని ధని గ్రామంలో ఇలాంటి దారుణమే చోటుచేసుకుంది. శ్రీనివాస్ (20) అనే కామాంధుడు ఆరేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేసేవాడు. 
 
ఈ దారుణం వారం రోజులుగా జరుగుతోంది. అతని నిర్వాకంపై అనుమానం వచ్చిన తల్లిదండ్రులు బాలికను ప్రశ్నించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వారు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కీచకుడు పరారీలో ఉన్నాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టారు.

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments