Webdunia - Bharat's app for daily news and videos

Install App

వనస్థలి పురంలో ఆరేళ్ల బాలుడి ప్రాణాలు తీసిన క్రికెట్!

Webdunia
శుక్రవారం, 24 ఏప్రియల్ 2015 (15:01 IST)
వనస్థలి పురంలో క్రికెట్ ఓ ఆరేళ్ల బాలుడి ప్రాణాలు తీసింది. ఇటీవల క్రికెట్ క్రీడ ప్రాణాలు తీసే క్రీడాగా మారుతోంది. ఒకవైపు క్రికెట్ ఆడే క్రీడాకారులే ప్రాణాలను పోగొట్టుకుంటుంటే, మరో వైపు సరైన పర్యవేక్షణ లేకుండా క్రికెట్ ఆడుతూ చిన్నారులు తమ ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్, వనస్థలిపురంలోని సహారా ఎస్టేట్‌లో క్రికెట్ ఆడుతూ, బంతి తగిలి వంశీకృష్ణ అనే ఆరేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఈ క్రీడా మైదానంలో క్రికెట్ ఆడుతూ, బాల్ తగిలి గాయపడ్డ వంశీకృష్ణను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. గంటల ముందు వరకూ తమతో పాటు ఉండి, చలాకీగా ఆడుకునే బాలుడు మరణించడంతో సహారా ఎస్టేట్ కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments