Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఐఏఎస్‌ల భారీ బదిలీ: ఏకంగా 57 మందిని బదిలీ చేశారు..

Webdunia
శనివారం, 8 ఏప్రియల్ 2023 (16:11 IST)
ఏపీలో ఐఏఎస్‌లను భారీగా బదిలీ చేసింది. మొత్తం 57 మందిని బదిలీ చేశారు. సీనియర్‌ అధికారులతో పాటు, ఎనిమిది జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఉన్నారు. వీరిలో సీనియర్‌ ఐఏఎస్‌ ఆర్‌.పి.సిసోడియాను ఏపీ మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌గా నియమించారు. 
 
సౌరభ్‌గౌర్‌ను ఢిల్లీలోని ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా నియమించింది ప్రభుత్వం. కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అనంతరామును మైనార్టీల సంక్షేమశాఖకు బదిలీ చేసింది. 
 
అలాగే విజయనగరం, కృష్ణా, బాపట్ల, శ్రీసత్యసాయి జిల్లా, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, అనంతపురం కలెక్టర్లను బదిలీ అయ్యారు. వీరిలో కృష్ణా జిల్లా కలెక్టర్ పీ రంజిత్ బాషా బాపట్ల జిల్లా కలెక్టరుగా బదిలీ అయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments