Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంకనేసుకుని పొలంగట్లకు తీసుకెళ్లి చిన్నారిపై లైంగిక దాడి.. ఆపై బురదలో వేసి తొక్కేశాడు...

వెస్ట్ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. రెండున్నరేళ్ళ బాలికపై తాత లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ చిన్నారిని పొలం బురదలో వేసి తొక్కి చంపాడు. ఈ అమానుష ఘటన వివరాలు తాజా వెలుగులోకి వచ్చాయి. ఈ వివర

Webdunia
శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (10:38 IST)
వెస్ట్ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. రెండున్నరేళ్ళ బాలికపై తాత లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ చిన్నారిని పొలం బురదలో వేసి తొక్కి చంపాడు. ఈ అమానుష ఘటన వివరాలు తాజా వెలుగులోకి వచ్చాయి. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
గణపవరం మండలం కేశవరం గ్రామానికి చెందిన గంగిరెద్దుల జాతికి చెందిన బొడ్డి ఏసు (50) సంత మార్కెట్‌లో డేరాలు వేసుకుని జీవిస్తున్నాడు. గత నెల 29వ తేదీన ఉగాది రోజున ఇంటిలో ఎవ్వరూలేని సమయంలో తన మనుమరాలు మేరీ రాణిని (రెండున్నరేళ్ళు) రాత్రి 8 గంటల సమయంలో చంకనేసుకుని సమీప పొలం గట్ల వద్దకు తీసుకువెళ్ళి లైంగికదాడి చేశాడు. ఆ తర్వాత అతికిరాతకంగా బురదలోకి తొక్కి చంపేశాడు.
 
పిమ్మట ఏమీ తెలియనట్టుగా ఇంటికి వచ్చి.. తెల్లవారుజామున భిక్షాటన కోసం వెళ్ళిపోయాడు. ఇదిలావుంటే తన కుమార్తె కనబడకపోవడంతో ఏసు కుమారుడు, కోడలు రాత్రి నుంచి వెతకగా మరుసటి రోజు ఉదయం 9 గంటలకు పంటబోదె బురదలో మృతదేహం లభ్యం కనిపించింది. ఈ ఘాతుకానికి ఒడిగట్టింది తన మామ ఏసేనని గుర్తించి కోడలు పోసమ్మ గణపవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంత ఏసును అరెస్టు చేశారు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం