Webdunia - Bharat's app for daily news and videos

Install App

5న ఢిల్లీకి వెళ్ళనున్న ముఖ్యమంత్రి వైఎస్

Webdunia
శనివారం, 4 అక్టోబరు 2008 (11:45 IST)
ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి వచ్చే ఆదివారం దేశ రాజధానికి వెళ్లనున్నారు. చేనేత కార్మికుల సమస్యలను ప్రధానాంశంగా చేసుకుని చేపట్టే ఈ పర్యటనలో ప్రధాని మన్మోహన్‌ సింగ్‌తో భేటీ కానున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. చేనేత కార్మికుల ఆత్మహత్యలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇటీవల ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో పర్యటించడంతో నేత కార్మికుల సమస్యలకు రాజకీయరంగు పులుముకుంది. దీనితో చేనేత కార్మికుల సమస్యలను పరిష్కారానికి సీఎం ఢిల్లీకి వెళుతున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ఈ కారణంతోనే సీఎం ఢిల్లీ పయనమవుతున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపారు. ఈ పర్యటనలో పీసీసీ కార్యవర్గం తుది కసరత్తుపై ముఖ్యమంత్రి మరోమారు అధిష్టానంతో చర్చించే అవకాశం ఉన్నట్లు వారు తెలిపారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments