Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోదాములో 3708 బస్తాల బియ్యం మాయం: అరెస్ట్ భయంతో పేర్ని నాని అజ్ఞాతం?

ఐవీఆర్
శనివారం, 14 డిశెంబరు 2024 (16:43 IST)
వారంలో కనీసం రెండుమూడు రోజులకు తగ్గకుండా మీడియా ముందు కనిపించే వైసిపి నాయకుడు పేర్ని నాని ఇపుడు కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం తన భార్య పేరుపై వున్న గోదాములో నిల్వ వుంచిన 3,708 బస్తాల బియ్యం మాయమయ్యాయి. దీనితో పౌరసరఫరాల శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. పేర్ని నాని సతీమణి జయసుధతో పాటు గోదాము మేనేజర్ మానస్ తేజపైన మచిలీపట్నం తాలూకా పోలీసు స్టేషనులో కేసులు నమోదు చేసారు.
 
దీనితో అరెస్ట్ భయంతో జయసుధ ముందస్తు బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేసారు. ఈ కేసు ఈ నెల 16కి వాయిదా పడింది. గోదాములో ఇలా భారీస్థాయిలో బియ్యం మాయమైన దగ్గర్నుంచి పేర్ని నాని కుటుంబం మొత్తం అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. శుక్రవారం వైసిపి తలపెట్టిన ఆందోళన కార్యక్రమాలకు కూడా పేర్ని నానితో పాటు ఆయన కుమారుడు కిట్టు కూడా కనిపించలేదు. దీనితో వీరిని త్వరలో పోలీసులు అరెస్ట్ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అర్జున్ కపూర్‌తో బ్రేకప్.. సంగక్కర పక్కనే కూర్చున్న మలైకా అరోరా?

Sanoj Mishra: సినిమా ఛాన్సిస్తానని యువతిపై అత్యాచారం.. మోనాలిసా టైమ్ బాగుండి..?

Mad: నవ్వినవ్వి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ : దర్శకుడు కళ్యాణ్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments