Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోదాములో 3708 బస్తాల బియ్యం మాయం: అరెస్ట్ భయంతో పేర్ని నాని అజ్ఞాతం?

ఐవీఆర్
శనివారం, 14 డిశెంబరు 2024 (16:43 IST)
వారంలో కనీసం రెండుమూడు రోజులకు తగ్గకుండా మీడియా ముందు కనిపించే వైసిపి నాయకుడు పేర్ని నాని ఇపుడు కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం తన భార్య పేరుపై వున్న గోదాములో నిల్వ వుంచిన 3,708 బస్తాల బియ్యం మాయమయ్యాయి. దీనితో పౌరసరఫరాల శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. పేర్ని నాని సతీమణి జయసుధతో పాటు గోదాము మేనేజర్ మానస్ తేజపైన మచిలీపట్నం తాలూకా పోలీసు స్టేషనులో కేసులు నమోదు చేసారు.
 
దీనితో అరెస్ట్ భయంతో జయసుధ ముందస్తు బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేసారు. ఈ కేసు ఈ నెల 16కి వాయిదా పడింది. గోదాములో ఇలా భారీస్థాయిలో బియ్యం మాయమైన దగ్గర్నుంచి పేర్ని నాని కుటుంబం మొత్తం అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. శుక్రవారం వైసిపి తలపెట్టిన ఆందోళన కార్యక్రమాలకు కూడా పేర్ని నానితో పాటు ఆయన కుమారుడు కిట్టు కూడా కనిపించలేదు. దీనితో వీరిని త్వరలో పోలీసులు అరెస్ట్ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments