Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకాళహస్తిలో కొత్తగా రెండు కరోనా కేసులు-28 రోజులు లాక్ డౌన్

Webdunia
సోమవారం, 13 ఏప్రియల్ 2020 (16:27 IST)
శ్రీకాళహస్తిలో కొత్తగా మరో రెండు పాజిటీవ్ కేసులు నమోదయినట్లు అధికారులు ప్రకటించారు. ఇప్పటికే స్థానికంగా మూడు కేసులు నమోదు కాగా అందులో లండన్ నుంచి వచ్చిన యువకుడికి చికిత్స తర్వాత నెగిటీవ్ రావడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.

మరో ఇద్దరు ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారు. ఈ సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ గుప్త శ్రీకాళహస్తికి చేరుకుని తీసుకోవాల్సిన కట్టడి చర్యలపై అధికారులతో సమీక్ష జరిపారు. 
 
సోమవారం ఉదయం శ్రీకాళహస్తి పట్టణంలో మరో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకావడంతో శ్రీకాళహస్తి పురపాలక సంఘానికి చేరుకున్న జిల్లా కలెక్టర్‌ అధికారులతో సమావేశమయ్యారు.

శ్రీకాళహస్తిలో మరో 28 రోజులు లాక్‌ డౌన్‌ను పొడిగించినట్లు జిల్లా కలెక్టర్‌ భరత్‌ నారాయణ గుప్తా ప్రకటించారు. ఫలితంగా శ్రీకాళహస్తి పట్టణంలో మరో 28 రోజులు లాక్‌ డౌన్‌ను పొడిగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవ్‌మాలిపై వ్యూ అద్భుతంగా ఉంది... కానీ ఆ ఒక్క నిమిషం నిరాశపరిచింది : రాజమౌళి

Sreeleela in 2025: గుంటూరు కారం తర్వాత బ్రేక్.. మళ్లీ కొత్త ప్రాజెక్టులతో శ్రీలీల బిజీ బిజీ

Brahmanandam: హాస్యనటుడు వృత్తి నిజంగా పవిత్రమైనది : బ్రహ్మానందం

Rashmika : సక్సెస్ క్వీన్ గా మారిన నేషనల్ క్రష్ రశ్మిక మందన్న

Ram: రామ్ పోతినేని 22వ చిత్రం రాజమండ్రి షెడ్యూల్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments