Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీటి సంపులో పడి రెండేళ్ల బాలుడు మృతి

Webdunia
శుక్రవారం, 13 మే 2022 (13:03 IST)
నీటి సంపులో పడి రెండేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన సోమందేపల్లి మండలంలోని పందిపర్తిలో గురువారం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. పందిపర్తి గ్రామానికి చెందిన రమేషరెడ్డి, అంబికల రెండో కుమారుడు పవనకుమార్‌రెడ్డి(2) ఇంటి వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి సంపులోకి పడిపోయాడు. 
 
అయితే ఆ విషయాన్ని గమనించని తల్లిదండ్రులు, బంధువులు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ గాలించారు. చివరకు సంపు మూత పూర్తిగా తెరిచి చూడగా అందులో బాలుడు పవన కుమార్‌రెడ్డి మృతదేహాన్ని గుర్తించారు. 
 
అప్పటిదాకా ఆడుకుంటూ ఇంట్లో సందడి చేసిన చిన్నారి ఒక్కసారిగా అచేతన స్థితిలో ఉండటాన్ని చూసిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కల్కి 2898 ADలో నటుడిగా రామ్ గోపాల్ వర్మ.. ఎక్స్‌లో థ్యాంక్స్ చెప్పిన ఆర్జీవీ

గుడ్ బ్యాడ్ అగ్లీ నుంచి ఎలక్ట్రిఫైయింగ్ అజిత్ కుమార్ సెకండ్ లుక్

రామోజీరావు సంస్మరణ సభ- రాజమౌళి-బాబు-పవన్- కీరవాణి టాక్ (వీడియో)

రిలీజ్ కు రెడీ అవుతోన్న గ్యాంగ్ స్టర్ మూవీ టీజర్ లాంఛ్

కల్కి రిలీజ్ తో కళకళలాడుతున్న థియేటర్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చర్మ సౌందర్యానికి జాస్మిన్ ఆయిల్, 8 ఉపయోగాలు

రాగులు ఎందుకు తినాలో తప్పక తెలుసుకోవాలి

ఆరోగ్యానికి మేలు చేసే 7 ఆకుకూరలు, ఎలా?

అపెండిక్స్ క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేసిన విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ కానూరు

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

తర్వాతి కథనం
Show comments