Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీటి సంపులో పడి రెండేళ్ల బాలుడు మృతి

Webdunia
శుక్రవారం, 13 మే 2022 (13:03 IST)
నీటి సంపులో పడి రెండేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన సోమందేపల్లి మండలంలోని పందిపర్తిలో గురువారం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. పందిపర్తి గ్రామానికి చెందిన రమేషరెడ్డి, అంబికల రెండో కుమారుడు పవనకుమార్‌రెడ్డి(2) ఇంటి వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి సంపులోకి పడిపోయాడు. 
 
అయితే ఆ విషయాన్ని గమనించని తల్లిదండ్రులు, బంధువులు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ గాలించారు. చివరకు సంపు మూత పూర్తిగా తెరిచి చూడగా అందులో బాలుడు పవన కుమార్‌రెడ్డి మృతదేహాన్ని గుర్తించారు. 
 
అప్పటిదాకా ఆడుకుంటూ ఇంట్లో సందడి చేసిన చిన్నారి ఒక్కసారిగా అచేతన స్థితిలో ఉండటాన్ని చూసిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments