Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేఎన్‌టీయూ-అనంతపూర్‌లో ర్యాగింగ్ కలకలం : 18 మంది సస్పెండ్

Webdunia
మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (08:05 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపూర్‌లోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్శిటీ (జేఎన్‌టీయూ)లో ర్యాగింగ్ కలకలం చెలరేగింది. పలువురు సీనియర్ విద్యార్థులు కొందరు జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ పేరుతో వేదించారు. ఈ వ్యపహారం వెలుగు చూడటంతో తక్షణం స్పందించిన జేఎన్టీయూ ప్రిన్సిపాల్ తొలుత 11 మంది సీనియర్ విదార్థులను సస్పెండ్ చేశారు. 
 
ఆ తర్వాత ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణకు కొందరు అధ్యాపకులతో కలిసి అంతర్గత విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ర్యాగింగ్ అంశంపై లోతుగా విచారణ జరిపింది. ఇందులో కొందరు సీనియర్ విద్యార్థులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు తేలింది. 
 
ఈ ర్యాగింగ్‌కు మొత్తం 18 మంది పాల్పడినట్టు తేలడంతో వారిని తక్షణం సస్పెండ్ చేస్తూ ప్రిన్సిపాల్ ఆదేశాలు జారీచేశారు. ఈ కాలేజీలో చదివే ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఈ దారుణానికి పాల్పడ్డారు. అంతేకాకుండా మరో ముగ్గురు సీనియర్ విద్యార్థులు కూడా ర్యాంగింగ్‌కు పాల్పడినట్టు వార్తలు వస్తున్నాయి. వీటిపై విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments