Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరెస్టులు పూర్తి చేసిన తర్వాతే ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరణ

Webdunia
శుక్రవారం, 27 మే 2022 (11:24 IST)
కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో జరిగిన హింసాకాండతో సంబంధం ఉన్నవారిని అరెస్టు చేసిన తర్వాతే పట్టణంలో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరిస్తామని డీఐజీ పాలరాజు తెలిపారు. 
 
కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో రెండు రోజుల క్రితం చోటుచేసుకున్న అల్లర్లపై ఏలూరు రేంజి డీఐజీ పాలరాజు గురువారం కీలక విషయాలను వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, అల్లర్లలో పాలుపంచుకున్నవారిలో ఇప్పటివరకు 19 మందిని అరెస్టు చేశామన్నారు. ఈ హింసాకాండకు రౌడీ షీటర్లే ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. 
 
అల్లర్లలో పాలుపంచుకున్న మరికొందరిని గుర్తించామని, శుక్రవారం మరికొందరిని అరెస్టు చేస్తామనన్నారు. ఈ అల్లర్లకు బాధ్యులైన అనుమానితుల అరెస్టులు పూర్తయ్యే దాకా జిల్లాలో ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరిస్తామని ఆయన తెలిపారు. అరెస్టులన్నీ పూర్తయ్యాక దశల వారీగా పునరుద్ధరిస్తామని ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments