ఏపీలో 179 కరోనా కేసులు

Webdunia
గురువారం, 14 జనవరి 2021 (21:58 IST)
ఏపీలో కరోనా కేసులు కొత్తగా 179 నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 41,167 మంది శాంపిల్స్‌ను పరీక్షించగా 179 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో ఈ వైరస్‌ బారినపడి నలుగురు మరణించారు.

చిత్తూరు, గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. గడిచిన 24 గంటల్లో 219 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.

ఇప్పటి వరకు 1,24,82,943 మంది శాంపిల్స్‌ను పరీక్షించగా 88,56,16 మంది ఈ వైరస్‌ బారినపడ్డారు. వీరిలో 8,76,140 మంది పూర్తిగా కోలుకోగా, 7,138 మంది మరణించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 2,338 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 51 మంది ఈ కరోనా వ్యాధికి గురవ్వగా, అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరికి కరోనా వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments