Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో 179 కరోనా కేసులు

Webdunia
గురువారం, 14 జనవరి 2021 (21:58 IST)
ఏపీలో కరోనా కేసులు కొత్తగా 179 నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 41,167 మంది శాంపిల్స్‌ను పరీక్షించగా 179 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో ఈ వైరస్‌ బారినపడి నలుగురు మరణించారు.

చిత్తూరు, గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. గడిచిన 24 గంటల్లో 219 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.

ఇప్పటి వరకు 1,24,82,943 మంది శాంపిల్స్‌ను పరీక్షించగా 88,56,16 మంది ఈ వైరస్‌ బారినపడ్డారు. వీరిలో 8,76,140 మంది పూర్తిగా కోలుకోగా, 7,138 మంది మరణించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 2,338 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 51 మంది ఈ కరోనా వ్యాధికి గురవ్వగా, అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరికి కరోనా వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments