Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి వేడుకలో ఆహారం కలుషితం-17మందికి అస్వస్థత

Webdunia
ఆదివారం, 21 ఆగస్టు 2022 (12:24 IST)
పెళ్లి వేడుకలో ఆహారం కలుషితం అయ్యింది. ఆహారం తీసుకున్న 17 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కోనసీమ జిల్లా మండపేటలో ఓ వివాహ వేడుకలో భాగంగా ఆహారం తీసుకున్న కొద్ది సేపటికే 17మంది అస్వస్థతకు గురైయ్యారు. 
 
వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.  అయితే వివాహ వేడుకలో జరిగిన ఫుడ్ పాయిజనింగ్‌కు సరైన కారణాలేమీ ఇంకా తెలిసి రాలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాడ్యులేషన్‌లో ఏ డైలాగ్ అయినా చెప్పగలిగే గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్‌ పదవికి రత్నం పేరును ప్రతిపాదించా : పవన్ కళ్యాణ్

Ram charan: రామ్ చరణ్ గడ్డం, వెనుకకు లాగిన జుట్టు జిమ్ బాడీతో పెద్ది కోసం సిద్ధం

అన్నం పెట్టిన సినీ పరిశ్రమకు, నిర్మాతకు అండగా వుండేదుకే వచ్చా : పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం దక్కటం నా అదృష్టం.. నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments