Webdunia - Bharat's app for daily news and videos

Install App

15 ఏళ్ళ బాలికపై నలుగురు ఆటో డ్రైవర్ల గ్యాంగ్ రేప్, హత్య

Webdunia
శనివారం, 23 మే 2015 (12:04 IST)
పదిహేనేళ్ల బాలికపై నలుగురు ఆటోడ్రైవర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన రంగారెడ్డిలో చోటుచేసుకుంది.

తొమ్మిదవ తరగతి చదువుతున్న బాలిక తండ్రితో కలిసి వికారాబాద్ నుంచి తన సొంత గ్రామం ఇజ్రాచిట్టంపల్లికి ఆటోలో వెళుతుండగా, ఆటో డ్రైవర్, నలుగురు వ్యక్తులు ముఖాలకు ముసుగులు ధరించి, తండ్రిని కొట్టి, బాలికను ఎత్తుకు పోయారు. రహదారికి వందగజాల దూరంలోని ఓ గుంతలోకి తీసుకెళ్లి, పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డారు.
 
అనంతరం బాలిక తలపై కొట్టి, మెడకు తాడు బిగించి హత్య చేశారు. తండ్రి ఫిర్యాదు, స్థానికుల సమాచారంతో బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో డాగ్ స్క్వాడ్‌తో నిందితుల గాలింపు చేపట్టారు. ఘటనా స్థలిలో దొరికిన ఆధారాలతో దోషులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. అంతా ఆటోడ్రైవర్లే అయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

ఎన్నికల ప్రచారం ఓవర్.. ఇక పవన్‌కు వేచి వున్న వేరే టాస్క్.. ఏంటది?

నటి రాఖీ సావంత్‌కు గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిక

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?