Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో 15 థియేటర్లు సీజ్.. ఎందుకో తెలుసా?

Webdunia
బుధవారం, 22 డిశెంబరు 2021 (15:42 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా దెబ్బ నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే కొత్త సినిమాలు థియేటర్లలో విడుదలవుతున్నాయి. బాలయ్య అఖండ, అల్లు అర్జున్ పుష్ప రూపంలో రెండు పెద్ద సినిమాలు విడుదలయ్యాయి. వీటిని చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. అదే సమయంలో అధికారులు, పోలీసులు కూడా థియేటర్లకు చేరుకుంటున్నారు. 
 
థియేటర్లలో టికెట్లు, క్యాంటీన్, సౌకర్యాలు వంటి వాటిపై ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. ఇందులో ఎక్కడ ఏ తేడా కనిపించినా విరుచుకుపడుతున్నారు.
 
రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల థియేటర్లపై తనిఖీలు చేపట్టిన అధికారులు, పోలీసులు.. నిబంధనలు ఉల్లంఘించారని తేలితే మాత్రం సీజ్‌లు చేసేస్తున్నారు. ఒక్క కృష్ణాజిల్లాలోనే తనిఖీలు నిర్వహించి 15 థియేటర్లు సీజ్ చేసినట్లు జేసీ మాధవీలత కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. 
 
ఇందులో లైసెన్స్ లు లేకపోవడం, ఆన్ లైన్ టికెట్లు అమ్మకపోవడం, ఇతరత్రా ఉల్లంఘనల్ని అధికారులు కారణంగా చూపుతున్నారు. ముఖ్యంగా ప్రేక్షకులు చేస్తున్న ఫిర్యాదుల్ని సీరియస్ గా తీసుకుని థియేటర్ల సీజ్ చేపడుతున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments