Webdunia - Bharat's app for daily news and videos

Install App

15 మంది మంత్రుల రాజీనామాలపై ముఖ్యమంత్రి మౌనం!

Webdunia
బుధవారం, 31 జులై 2013 (12:40 IST)
FILE
రాష్ట్ర విభజనకు అనుకూలంగా నిర్ణయం రావడంతో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన 15 మంది మంత్రులు రాజీనామాకు సిద్ధమయ్యారు. గతంలో రాజీనామా చేసిన లేఖను పార్టీ అధినేత్రి సోనియా గాంధీ చేతికి సమర్పించామని, ఇపుడు కూడా ఆ లేఖకు కట్టుబడి ఉన్నట్టు రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ విషయంపై నిన్న రాత్రి వారు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కలిసి మాట్లాడినట్లు సమాచారం.

రాజీనామాల విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొంత మౌనం వహిస్తున్నట్లు తెలుస్తుంది. రాజీనామాల విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోవడం కంటే కొంత కాలం ఆగి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం మంచిదని ఆయన సూచించినట్లు సమాచారం. దీనిని బట్టి చూస్తే మంత్రుల రాజీనామాలను తానూ వ్యతిరేకించడం లేదు, అలాగని ఆమోదించడం లేదని ఆయన అభిప్రాయం కావచ్చును.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments