Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిమాచల్‌ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ... 14 మంది దుర్మరణం

Webdunia
ఆదివారం, 8 మే 2016 (13:49 IST)
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 14 మంది దుర్మరణం పాలయ్యారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. మండి జిల్లా, జోగిందర్‌ నగర్‌ సమీపంలో హిమాచల్‌ ప్రదేశ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్టుకు చెందిన బస్సు ఒకటి అత్యంత వేగంగా వెళుతూ అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 14 మంది దుర్మరణం చెందారు. 
 
గాయపడిన వారిని మండి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. గత రాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 55 మంది ప్రయాణీకులు ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments