Webdunia - Bharat's app for daily news and videos

Install App

​మూగ బాలికపై కామాంధుడి అత్యాచారం...

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్‌ ప్రాంతంలో దారుణం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న 12 యేళ్ళ మూగ బాలికపై ఓ కామాంధుడు ఒకడు అత్యాచారం చేశాడు. దీనస్థితిలో కూర్చొనివున్న చిన్నారిని చూసి నిర్ఘాంతపోయిన తల్లిదండ్ర

Webdunia
గురువారం, 29 జూన్ 2017 (15:18 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్‌ ప్రాంతంలో దారుణం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న 12 యేళ్ళ మూగ బాలికపై ఓ కామాంధుడు ఒకడు అత్యాచారం చేశాడు. దీనస్థితిలో కూర్చొనివున్న చిన్నారిని చూసి నిర్ఘాంతపోయిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లి తనిఖీ చేయగా అత్యాచారం జరిగినట్టు తేలింది. 
 
కాగా, కూలిపని చేసుకునే తల్లిదండ్రులు మూగ బాలికను ఇంట్లో ఒంటరిగా వదిలి పనికి వెళ్లారు. వారు సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా ఈ దారుణం జరిగింది. ఎవ‌రూ లేక‌పోవ‌డంతో చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగ‌ట్టాడు. అయితే.. చిన్నారి మూగ అమ్మాయి కావ‌డంతో జ‌రిగిన దారుణాన్ని త‌ల్లిదండ్రుల‌కు వివ‌రించ‌లేక‌పోయింది. 
 
దీంతో ఆనంద్ మూక్ బ‌ధిర్ సంస్థ కు త‌న‌ను తీసుకెళ్ల‌గా.. వాళ్ల ద్వారా బాలిక‌పై జ‌రిగిన అఘాయిత్యాన్ని తెలుసుకున్న త‌ల్లిదండ్రులు వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments