Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్‌ 1 నుంచి 12 ప్రత్యేక రైళ్లు

Webdunia
శనివారం, 13 మార్చి 2021 (10:44 IST)
ప్రయాణీకుల సౌకర్యార్థం ఏప్రిల్‌ 1 నుండి 12 ప్రత్యేక రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఈ రైళ్లలో కొన్ని రోజువారీ మెయిల్‌ సర్వీసులు ఉండగా, మరికొన్ని వీక్లీ రైళ్లు ఉన్నాయి. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ క్రమక్రమంగా ప్రత్యేక రైళ్ల సర్వీసులను పెంచుతూ వస్తోన్న క్రమంలో.. తాజాగా దక్షిణ మధ్య రైల్వే ఏప్రిల్‌ 1 వ తేదీ నుంచి మరో 12 రైళ్లను పునరుద్ధరించేందుకు సన్నద్ధమయింది.
 
ఈ రైళ్లు ఏప్రిల్‌ 1 వ తేదీ నుంచి ప్రయాణీకులకు అందుబాటులోకి రానున్నాయి. వీటిని ప్రత్యేక రైళ్లుగా దక్షిణ మధ్య రైల్వే నడపనుంది. ప్రస్తుతం రైల్వే శాఖ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ప్రత్యేక రైళ్లుగా నడుపుతుంది. ప్యాసింజర్‌ రైళ్లను మాత్రం ఇంకా పునరుద్ధరించలేదు. రోజువారీ రైళ్ల కోసం జనాలు ఇంకా ఎదురుచూస్తున్నారు.
 
ఏప్రిల్‌ 1 నుంచి పట్టాలెక్కనున్న రైళ్ల వివరాలు..
 
విజయవాడ సాయినగర్‌ షిర్డి
విజయవాడ (మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌) : 07207/07208
విజయవాడ - సికింద్రాబాద్‌ - విజయవాడ (మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌) : 02799 / 02800
విశాఖపట్నం - సికింద్రాబాద్‌ - విశాఖపట్నం (మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌) : 02739 / 02740
గుంటూరు - విశాఖపట్నం - గుంటూరు : 07239 / 07240
గూడూరు - విజయవాడ - గూడూరు (మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌) : 02734 / 02644
నర్సాపూర్‌ - ధర్మవరం - నర్సాపూర్‌ (మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌) : 07247 / 07248

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

తర్వాతి కథనం
Show comments