Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు జిల్లాలో అరుదైన చేప.. 12 కేజీల మారవ చేప

సెల్వి
శుక్రవారం, 26 జులై 2024 (22:24 IST)
Marava fish in Chittoor
చిత్తూరు జిల్లాలో అరుదైన చేప చిక్కింది. చిత్తూరు జిల్లా సదుంలోని కుమారుని ఒడ్డు చెరువులో 12 కేజీల మారవ చేప లభించింది. ఇక్కడి జాలర్ల వలకు ఈ పెద్ద చేప చిక్కింది. 
 
చెరువులో నీళ్లు మరింత తగ్గితే ఇంకా పెద్ద చేపలు దొరుకుతాయని తెలిపారు. దీనిని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. ప్రస్తుతం ఈ చేపకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments