Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రైన్ యాక్సిడెంట్: 12 చిన్నారులను డిశ్చార్జ్ చేసిన వైద్యులు

Webdunia
గురువారం, 31 జులై 2014 (12:57 IST)
మెదక్ జిల్లా మాసాయిపేట రైలు ప్రమాదంలో గాయాలపాలై నగరంలోని యశోదా హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ వచ్చిన 12 మంది చిన్నారులను ఆస్పత్రి నుండి వైద్యులు డిశ్చార్జ్ చేశారు. 
 
ప్రస్తుతం వార్డులో దర్శన్‌, ఫాతిమా, నితూషాలు చికిత్స పొందుతున్నారని వైద్యులు వెల్లడించారు. వీరిలో శరద్‌ పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని, ప్రశాంత్‌, వరుణ్‌ పరిస్థితి విషమంగా ఉందని వారు తెలిపారు. 
 
కాగా మెదక్ జిల్లా ఘటనలో 18 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద రైలు రావడాన్ని గమనించకుండా డ్రైవర్ నిర్లక్ష్యంగా రైలు పట్టాలు దాటడంతో స్కూలు బస్సును రైలు ఢీకొన్న సంగతి తెలిసిందే. 

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments