Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా?

Webdunia
ఆదివారం, 13 మార్చి 2022 (10:52 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు వాయిదాపడనున్నాయి. టెన్త్, ఇంటర్ పరీక్షలు ఒకేసారి నిర్వహించే అంశంపై ఆలోచన చేస్తున్నారు. అయితే, ఈ రెండు పరీక్షలు ఒకేసారి నిర్వహించడం సాధ్యంకాదని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
నిజానికి ఈ పదో తరగతి పరీక్షలు మే 2వ తేదీ నుంచి ప్రారంభంకావాల్సివుంది. కానీ, ఈ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేశారు. జేఈఈ మెయిన్స్ పరీక్షల కారణంగా ఇటీవల పరీక్షల షెడ్యూల్లో అధికారులు కొన్ని మార్పులు చేశారు. దీంతో టెన్త్, ఇంటర్ పరీక్షలను ఒకేసారి నిర్వహించాలని భావిస్తున్నారు. 
 
కొత్త షెడ్యూల్‌ను రూపొందించి, ప్రభుత్వ అనుమతి కోసం విద్యాశాఖ పంపించింది. ఈ కొత్త షెడ్యూల్ సోమవారం విడుదల చేసే అవకాశం ఉంది. ఇంటర్ పరీక్షలు మాత్రం ఇటీవల ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 22వ తేదీ నుంచి మే 12వ తేదీ వరకు జరగాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments