Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా?

Webdunia
ఆదివారం, 13 మార్చి 2022 (10:52 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు వాయిదాపడనున్నాయి. టెన్త్, ఇంటర్ పరీక్షలు ఒకేసారి నిర్వహించే అంశంపై ఆలోచన చేస్తున్నారు. అయితే, ఈ రెండు పరీక్షలు ఒకేసారి నిర్వహించడం సాధ్యంకాదని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
నిజానికి ఈ పదో తరగతి పరీక్షలు మే 2వ తేదీ నుంచి ప్రారంభంకావాల్సివుంది. కానీ, ఈ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేశారు. జేఈఈ మెయిన్స్ పరీక్షల కారణంగా ఇటీవల పరీక్షల షెడ్యూల్లో అధికారులు కొన్ని మార్పులు చేశారు. దీంతో టెన్త్, ఇంటర్ పరీక్షలను ఒకేసారి నిర్వహించాలని భావిస్తున్నారు. 
 
కొత్త షెడ్యూల్‌ను రూపొందించి, ప్రభుత్వ అనుమతి కోసం విద్యాశాఖ పంపించింది. ఈ కొత్త షెడ్యూల్ సోమవారం విడుదల చేసే అవకాశం ఉంది. ఇంటర్ పరీక్షలు మాత్రం ఇటీవల ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 22వ తేదీ నుంచి మే 12వ తేదీ వరకు జరగాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments