Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా?

Webdunia
ఆదివారం, 13 మార్చి 2022 (10:52 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు వాయిదాపడనున్నాయి. టెన్త్, ఇంటర్ పరీక్షలు ఒకేసారి నిర్వహించే అంశంపై ఆలోచన చేస్తున్నారు. అయితే, ఈ రెండు పరీక్షలు ఒకేసారి నిర్వహించడం సాధ్యంకాదని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
నిజానికి ఈ పదో తరగతి పరీక్షలు మే 2వ తేదీ నుంచి ప్రారంభంకావాల్సివుంది. కానీ, ఈ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేశారు. జేఈఈ మెయిన్స్ పరీక్షల కారణంగా ఇటీవల పరీక్షల షెడ్యూల్లో అధికారులు కొన్ని మార్పులు చేశారు. దీంతో టెన్త్, ఇంటర్ పరీక్షలను ఒకేసారి నిర్వహించాలని భావిస్తున్నారు. 
 
కొత్త షెడ్యూల్‌ను రూపొందించి, ప్రభుత్వ అనుమతి కోసం విద్యాశాఖ పంపించింది. ఈ కొత్త షెడ్యూల్ సోమవారం విడుదల చేసే అవకాశం ఉంది. ఇంటర్ పరీక్షలు మాత్రం ఇటీవల ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 22వ తేదీ నుంచి మే 12వ తేదీ వరకు జరగాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ డైరెక్టర్‌తో ప్రేమలో వున్న సమంత? చేతులు పట్టుకుని సంథింగ్ సంథింగ్

'సంక్రాంతికి వస్తున్నాం' వసూళ్ల సునామీ - ఇండస్ట్రీ ఆల్‌టైమ్ రికార్డు

హాస్య మూవీస్ బ్యానర్‌‌పై హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ప్రారంభం

గోవాలో ఆత్మహత్యకు పాల్పడిన టాలీవుడ్ నిర్మాత!

విష్ణు మంచు కన్నప్ప నుంచి ప్రళయ కాల రుద్రుడిగా ప్రభాస్ లుక్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కేన్సర్ జీనోమ్ డేటాబేస్‌ను ప్రారంభించిన ఐఐటీ-మద్రాస్

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: క్యాన్సర్ ఛాంపియన్‌ల కోసం హెచ్‌సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్ పికిల్‌బాల్ టోర్నమెంట్‌

టీకన్సల్ట్ ద్వారా సమగ్ర ఆరోగ్య సంరక్షణ: మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్య ప్రసంగం

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments