Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాడేపల్లి గోశాలలో 100 ఆవుల మృతి

Webdunia
శనివారం, 10 ఆగస్టు 2019 (17:42 IST)
విజయవాడ సమీపంలో ఉన్న కొత్తూరు తాడేపల్లిలోని గోశాలలో సుమారు 80 నుండి 100 ఆవుల వరకు మృతి చెందిన దారుణ సంఘటన. గో సంరక్షణ సంఘం ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఆవులు పెద్ద సంఖ్యలో మృతి చెందడంతో జంతు ప్రేమికులు కన్నీరు పెడుతున్నారు.  నిత్యం ఇక్కడకు ఎంతోమంది వచ్చి గోవులకు సేవ చేస్తుంటారు. జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ మాధవీ లత, సబ్ కలెక్టర్ మిషా సింగ్ పరిశీలించారు. 
 
కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ.. "గోసంరక్షణ శాలలో పరిమితికి మించి ఆవులు ఉన్నాయి. పచ్చగడ్డి మోతాదుకు మించి తినడం వల్లే చనిపోయి ఉంటాయని అనుమానం. పచ్చగడ్డిపై ఎరువుల శాతం ఎక్కువుగా ఉందనే అనుమానంపై ల్యాబ్ కు పంపాం. 48గంటల్లో పోస్ట్ మార్టం నివేదిక‌ వస్తుంది. అన్ని కోణాల్లోనూ విచారణ జరుగుతుంది" అని వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Madhu Shalini : మధు శాలిని ప్రెజెంట్స్ కన్యా కుమారి రిలీజ్ కు సిద్ధం

Nagarjuna : జియో హాట్ స్టార్‌లో బిగ్ బాస్ సీజన్ 9 అగ్నిపరీక్ష

లెక్కలో 150 మంది కార్మికులు, కానీ సెట్లో 50 మందే : చిన్న నిర్మాతల బాధలు

ఆర్మీ కుటుంబాల నేపథ్యంగా మురళీ మోహన్ తో సుప్రీమ్ వారియర్స్ ప్రారంభం

శివుడు అనుగ్రహిస్తే ప్రభాస్ పెళ్లి త్వరలోనే జరుగుతుంది.. : పెద్దమ్మ శ్యామలా దేవి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments