Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాడేపల్లి గోశాలలో 100 ఆవుల మృతి

Webdunia
శనివారం, 10 ఆగస్టు 2019 (17:42 IST)
విజయవాడ సమీపంలో ఉన్న కొత్తూరు తాడేపల్లిలోని గోశాలలో సుమారు 80 నుండి 100 ఆవుల వరకు మృతి చెందిన దారుణ సంఘటన. గో సంరక్షణ సంఘం ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఆవులు పెద్ద సంఖ్యలో మృతి చెందడంతో జంతు ప్రేమికులు కన్నీరు పెడుతున్నారు.  నిత్యం ఇక్కడకు ఎంతోమంది వచ్చి గోవులకు సేవ చేస్తుంటారు. జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ మాధవీ లత, సబ్ కలెక్టర్ మిషా సింగ్ పరిశీలించారు. 
 
కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ.. "గోసంరక్షణ శాలలో పరిమితికి మించి ఆవులు ఉన్నాయి. పచ్చగడ్డి మోతాదుకు మించి తినడం వల్లే చనిపోయి ఉంటాయని అనుమానం. పచ్చగడ్డిపై ఎరువుల శాతం ఎక్కువుగా ఉందనే అనుమానంపై ల్యాబ్ కు పంపాం. 48గంటల్లో పోస్ట్ మార్టం నివేదిక‌ వస్తుంది. అన్ని కోణాల్లోనూ విచారణ జరుగుతుంది" అని వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments