Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీమాంధ్ర నేతల మాయలో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు!!

Webdunia
సోమవారం, 10 జనవరి 2011 (18:06 IST)
తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులందరూ సీమాంధ్ర నేతల మాయలో ఉన్నారని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ఆయన సోమవారం పాలమూరులో జిల్లా కలెక్టరేట్‌ ఎదుట జరిగిన ధర్నాలో పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ మన నాయకులు ఆంధ్రా నాయకులతో ములాఖత్‌కు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. మన నాయకుల మధ్య అనైక్యత కారణంగా రాష్ట్ర ఏర్పాటు ఆలస్యమవుతుందన్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్న కేంద్రం తెలంగాణను నిర్లక్ష్యం చేస్తోందన్నారు.

సంక్రాంతి పండుగ తెలంగాణకు కీడు పండుగ అని, అదే సంక్రాంతి పండుగ ఆంధ్రా వారికి మంచి పండుగగా గుర్తు చేశారు. సంక్రాంతి వరకు తెలంగాణకు కీడు దినాలు కాబట్టి ఉద్యమాన్ని అప్పటి వరకు తీవ్రతరం చేయబోమన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం ధర్నాలు, రాస్తారోకోలు పెద్ద ఎత్తున చేస్తామన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

Show comments