Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌పై 3 ప్రతిపాదనలున్నాయి : షిండే ప్రకటన

Webdunia
FILE
తెలంగాణపై కేబినెట్ నోట్ తయారవుతోందని కేంద్ర హోంశాఖా మంత్రి షిండే తెలిపారు. ఢిల్లీలో సుశీల్ కుమార్ షిండే మాట్లాడుతూ సీడబ్ల్యూసీ తీర్మానం ప్రకారం నోట్ తయారు చేస్తున్నామని వెల్లడించారు.

హైదరాబాద్‌పై మూడు ప్రతిపాదనలు ఉన్నాయని, ఏదో ఒక నిర్ణయాన్ని అమలు చేస్తామని ఆయన తెలిపారు. అయితే విభజనపై అప్పుడే అన్ని విషయాలు చెప్పలేమని ఆయన అభిప్రాయపడ్డారు.

కాగా తెలంగాణపై కేంద్ర మంత్రులు షిండే, దిగ్విజయ్ ఏదో ఒక ప్రకటన చేస్తుంటే.. మరోవైపు సమైక్య ఉద్యమం 40 రోజులకు దగ్గరవుతుంది. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా శనివారం ఎల్బీ స్టేడియం సమైక్య నినాదాలతో దద్ధరిల్లింది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments