Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎంగా ఎవరిని నియమించాలో వారికి తెలుసు: కేవీపీ

Webdunia
FILE
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించాలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తెలుసునని కేవీపీ బుధవారం ఢిల్లీలో తెలిపారు.

ఢిల్లీలో బుధవారంనాడు ప్రధాని మన్మోహన్ సింగ్‌తో బేటీ అయిన అనంతరం కేవీపీ రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ... ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల గురించి ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు తాను వివరించానని, రాష్ట్ర పరిస్థితులను ఆయనకు వివరించాల్సిన బాధ్యత తనపై ఉందని ఆయన అన్నారు.

తమ భేటీలో ముఖ్యంగా వైఎస్ కుటుంబ సభ్యుల యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి అభ్యర్థిపై నెలకొన్న అనిశ్చితిపై పూర్తి స్థాయిలో చర్చించాల్సి ఉందని ఆయన తెలిపినట్లు కేవీపీ తెలిపారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments