Webdunia - Bharat's app for daily news and videos

Install App

సామాజిక న్యాయమే తమ పార్టీ పునాదులు: కత్తి

Webdunia
శుక్రవారం, 31 జులై 2009 (18:55 IST)
తమ పార్టీకి సమాజిక న్యాయమే పునాదులని ప్రజారాజ్యం పార్టీ నేత కత్తిపద్మారావు అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా తమ పార్టీని దెబ్బతీయలేరని ఆయన జోస్యం చెప్పారు. హైదరాబాద్‌లో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. సామాజిక న్యాయం కోసం పుట్టుకొచ్చిన ప్రజారాజ్యం, ఆ పునాదులపైనే నిలబడి ఉందన్నారు.

పార్టీ ఏర్పాటు అనంతరం చిరంజీవి ఏ ఒక్క నేతను పార్టీలోకి ఆహ్వానించలేదన్నారు. పీఆర్పీలోకి వచ్చిన నేతలందరూ స్వచ్ఛంధంగా వచ్చిన వారేనని గుర్తు చేశారు. స్వప్రయోజనాల కోసం ఆశించి వచ్చిన వారే ఇపుడు పార్టీని వీడి వెళుతున్నారని కత్తిపద్మారావు ఆరోపించారు. ఇలాంటి నేతలు ఎంతమంది వెళ్లిపోయినా పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని ఆయన స్పష్టం చేశారు.

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

Show comments