Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాక్షి ఖాతాల స్తంభన కేసు : 14కు తుది తీర్పు వాయిదా

Webdunia
గురువారం, 10 మే 2012 (15:08 IST)
File
FILE
సాక్షి మీడియా గ్రూపు సంస్థల బ్యాంకు ఖాతాలను సీబీఐ నిలిపివేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసి పిటిషన్పై నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో గురువారం వాదోపవాదనలు ముగిశాయి. తుది తీర్పును ఈనెల 14వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.

ఈ కేసు వాదనల సమయంలో సాక్షి తరపు న్యాయవాది వాదిస్తూ.. దేశ వ్యాప్తంగా సంచలనమైన 2జీ స్పెక్ట్రమ్ కేసులో కూడా సీబీఐ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసు విషయంలో సీబీఐ ఉద్దేశపూర్వకంగా ఖాతాలను నిలిపివేసిందని తెలిపారు.

సరైన కారణం చూపకుండా ఖాతాలను నిలిపివేశారన్నారు. జగతి పబ్లికేషన్ అనేది వ్యక్తిగత సంస్థ కాదని, ఇందులో అనేక మంది షేర్హోల్డర్స్ ఉన్నారని కోర్టుకు వివరించారు. ఇందిరా టెలివిజన్పై ఎటువంటి ఆరోపణలు లేవని, అయినప్పటికీ బ్యాంకు ఖాతాలను నిలిపివేశారని కోర్టుకు తెలిపారు.

ఈ సంస్థల బ్యాంకు ఖాతాలను నిలిపివేసిన కారణంగా వేలాది ఉద్యోగులు ఇబ్బందులు పడవలసి ఉంటుందని కోర్టుకు తెలిపారు. ఇరు వర్గాల వాదోపవాదనలు విన్న కోర్టు తుది తీర్పును మాత్రం సోమవారానికి వాయిదా వేసింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

Show comments