Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీహరి : వైఎస్ తనయుడిగా మాట తప్పని, మడమ తిప్పని గుణం జగన్‌కే సొంతం!

Webdunia
FILE
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి తనయుడిగా మాట తప్పని, మడమ తిప్పని గుణం కడప పార్లమెంట్ సభ్యుడు జగన్మోహన్ రెడ్డి సొంతమని ప్రముఖ సినీ నటుడు శ్రీహరి అన్నారు. మహానేత వైఎస్సార్ ప్రభుత్వం రాకముందు.. రాష్ట్రంలో పల్లెలు ఎలా కన్నీరు పెట్టాయో ప్రస్తుతం అదే దుస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. ఈ కన్నీటిని తుడిచే గొప్ప మనసున్న నాయకుడు జగనేనని చెప్పారు.

రాష్ట్రంలో సామాన్యులు దుర్భ రమైన జీవితాన్ని అనుభవిస్తూ నామమాత్రంగా బతుకుతున్నారని వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు శుక్రవారం జగన్‌ను కలిసిన అనంతరం శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీ చేయాలా ? లేక ప్రచార బాధ్యతలు చేపట్టాలా? అనే విషయాలను జగన్‌ నిర్ణయాలకే వదిలేసినట్లు శ్రీహరి చెప్పారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments