Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకుంఠ ఏకాదశి: భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు!

Webdunia
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని రాష్ట్రంలోని ప్రధాన వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తిరుమల శ్రీ వేంకటేశ్వరుని ఆలయంలో భక్తులు భారీ సంఖ్యలో స్వామి వారిని దర్శించుకుంటున్నారు. అలాగే భద్రాచలం, సింహాచలం ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి.

శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అర్థరాత్రి నుంచి వైకుంఠ ద్వార దర్శనం జరుగనుండటంతో తిరుమలకు ప్రవాహంలో భక్తులు వస్తున్నారు. శ్రీవారి మెట్టు, అలిపిరి కాలిబాట మార్గాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

మరోవైపు శ్రీశైలంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఏకాదశిని పురస్కరించుకుని బుధవారం గ్రామోత్సవం, తిరుమంగై ఆళ్వార్ పరమపదోత్సవం నిర్వహించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments