Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ స్వర్ణయుగం మళ్లీ వస్తుంది: వైఎస్ జగన్

Webdunia
FILE
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రలో భాగంగా శనివారం మొగల్తూరులో పర్యటించారు. తొలుత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ... వైఎస్ స్వర్ణయుగం మళ్లీ వస్తుందని చెప్పారు.

తన తండ్రి మరణవార్త విని తట్టుకోలేక ప్రాణాలు వదిలిన వ్యక్తుల కుటుంబాలను పరామర్శించడానికి వస్తుంటే తననే ప్రజలు ఓదార్చుతున్నారన్నారు. మీకు మేమున్నామంటూ మనోధైర్యాన్ని ఇస్తున్నారన్నారు. ఇంతటి ఆప్యాయతను తాను ఊహించలేదన్నారు.

తనకోసం ఇంతమంది ప్రజలు ఎదురుచూడటాన్ని చూస్తుంటే తన తండ్రి చనిపోయినట్లు అనిపించడం లేదనీ, ప్రతి ఒక్కరి గుండెల్లో బ్రతికే ఉన్నాడనిపిస్తోందన్నారు. కాగా వైఎస్ జగన్ మోహన్ ఓదార్పు యాత్రకు ప్రజలు మండుటెండలను సైతం లెక్క చేయక భారీ సంఖ్యలో హాజరు కావడం విశేషం.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments