Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ మృతదేహం హైదరాబాద్‌కు తరలింపు

Webdunia
నల్లమల అడవుల్లో జరిగిన ఘోర హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి భౌతికకాయాన్ని కర్నూలు నుంచి హైదరాబాద్ తీసుకొస్తున్నారు. గురువారం సాయంత్రం 4.35 గంటల సమయంలో వైఎస్ మృతదేహాన్ని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానంలో కర్నూలు నుంచి అధికారిక యంత్రాంగం హైదరాబాద్ తీసుకెళ్లింది.

హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి ఈ హెలికాఫ్టర్ వెళుతుంది. అక్కడికి వెళ్లిన తరువాత వైఎస్సార్ భౌతికకాయాన్ని ఎక్కడికి తీసుకెళ్లనున్నారనే దానిపై వివిధ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్‌తోపాటు హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందిన మిగిలిన నలుగురి మృతదేహాలను వారి నివాసాలకు పంపుతారు.

వైఎస్ భౌతికకాయాన్ని అభిమానులు, పార్టీ కార్యకర్తల సందర్శనార్థం శుక్రవారం ఉదయం ఎల్బీ స్టేడియంలో ఉంచుతారు. శుక్రవారం సాయంత్రం పులివెందులలో ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు వెళుతున్న వైఎస్సార్ మార్గమధ్యంలో హెలికాఫ్టర్ ప్రమాదంలో చిక్కుకొని మృతి చెందారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Show comments