Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్సార్ - కేసీఆర్‌లే తెలంగాణాను అడ్డుకున్నారు: జి.వి

Webdunia
శ్రీకృష్ణ కమిటీకి నివేదికలు సమర్పించే గడువు ముగుస్తుండటంతో నేతలంతా తమ తమ నివేదికలతో కమిటీ ముందు క్యూ కట్టారు. ఈ రోజు కమిటీకి నివేదికలను అందించినవారిలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జి. వెంకటస్వామి కూడా ఉన్నారు. నివేదిక సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రత్యేక తెలంగాణా రాకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి, కె. చంద్రశేఖర రావులు మోకాలడ్డారని విమర్శించారు. గతంలో రాష్ట్ర ఏర్పాటుకు వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు వీళ్లద్దరూ పూర్తిగా తెలంగాణా రాకుండా అడ్డుపడ్డారని అన్నారు.

ఇక ఇటీవల సమైక్యాంధ్ర ఉద్యమం పేరుతో బయటకు వచ్చిన మరో నాయకుడు లగడపాటి రాజగోపాల్ తెలంగాణా ఏర్పాటు అంశంపై మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడని విమర్శించారు. తను సమర్పించిన నివేదికలో తెలంగాణాకు జరుగుతున్న అన్యాయాన్నంతా కళ్లకు కట్టినట్లుగా వివరించానన్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments