Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమర్శలు మాని.. బాధితులను ఆదుకోండి: మొయిలీ

Webdunia
FILE
కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలపై విపక్షాలు చేస్తోన్న విమర్శలు మాని.. వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్, కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ పిలుపు నిచ్చారు.

రాష్ట్రంలోని కర్నూలు, గుంటూరు, కృష్ణా వంటి జిల్లాలను వరదలు ముంచెత్తిన ఈ సమయంలో ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సబబు కాదని మొయిలీ హితవు పలికారు.

రాష్ట్రానికి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించిన వెయ్యికోట్ల సాయం మొదటి విడత మాత్రమేనని మొయిలీ తెలిపారు. దీంతో వరద బాధితులకు పూర్తి సాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

వరదలను ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించిందని మొయిలీ చెప్పారు. అలాగే వరదబాధితులకు సహాయకచర్యలు, పునరావాసం ఏర్పాట్లలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తుందని మొయిలీ ఆశాభావం వ్యక్తం చేశారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments