Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరంగల్‌ జిల్లా బంద్ ప్రశాంతం

Sridhar Cholleti
శనివారం, 19 జులై 2008 (20:56 IST)
తెలంగాణా రాష్ట్ర సమితి శనివారం బంద్‌కు పిలుపునిచ్చిన సందర్భంగా వరంగల్‌లో చెదురుమదురు సంఘటనలు జరిగాయి. నర్సంపేట పట్టణంలో తెరాస కార్యకర్తలు బంద్ సందర్భంగా దుకాణాలను మూయిస్తున్న క్రమంలో పెట్రోల్ బంకును తగులబెట్టేందుకు యత్నించారు.

వరంగల్ జిల్లా కేంద్రంలోని డీజిల్ కాలనీ వద్ద రెండు ఆర్టీసి బస్సుల అద్దాలను పగులగొట్టారు. నక్కలగుట్టలో ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన రెండు బస్సులపై రాళ్ల రువ్వి ధ్వంశం చేశారు. కార్యకర్తలు, నాయకులు ఊరేగింపులు నిర్వహించి వ్యాపార, వాణిజ్య సముదాయాలను మూయించారు. మొత్తమ్మీద వరంగల్ జిల్లాలో తెరాస చేపట్టిన బంద్ విజయవంతమైంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Show comments