Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరంగల్‌ జిల్లా బంద్ ప్రశాంతం

Sridhar Cholleti
శనివారం, 19 జులై 2008 (20:56 IST)
తెలంగాణా రాష్ట్ర సమితి శనివారం బంద్‌కు పిలుపునిచ్చిన సందర్భంగా వరంగల్‌లో చెదురుమదురు సంఘటనలు జరిగాయి. నర్సంపేట పట్టణంలో తెరాస కార్యకర్తలు బంద్ సందర్భంగా దుకాణాలను మూయిస్తున్న క్రమంలో పెట్రోల్ బంకును తగులబెట్టేందుకు యత్నించారు.

వరంగల్ జిల్లా కేంద్రంలోని డీజిల్ కాలనీ వద్ద రెండు ఆర్టీసి బస్సుల అద్దాలను పగులగొట్టారు. నక్కలగుట్టలో ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన రెండు బస్సులపై రాళ్ల రువ్వి ధ్వంశం చేశారు. కార్యకర్తలు, నాయకులు ఊరేగింపులు నిర్వహించి వ్యాపార, వాణిజ్య సముదాయాలను మూయించారు. మొత్తమ్మీద వరంగల్ జిల్లాలో తెరాస చేపట్టిన బంద్ విజయవంతమైంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: దుబాయ్‌లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

NBK 111: గోపీచంద్ మలినేని తో గర్జించే సింహంగా ఎన్.బి.కె.111 చిత్రం ప్రకటన

Udaya Bhanu: పవన్ కల్యాణ్ పరువు తీసిన ఉదయ భాను.. ఏంటి?

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

Show comments