Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు బస్సులు ఢీ : 20మందికి గాయాలు

Webdunia
శనివారం, 4 అక్టోబరు 2008 (11:48 IST)
ఖమ్మం జిల్లా నాయుడుపేటలో రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీ కొట్టుకున్నాయి. ఈ దుర్ఘటనలో సుమారు 20 మంది గాయాలపాలయ్యారు. అర్టీసీ డ్రైవరు ఎదురుగా వస్తున్న మరో ఆర్టీసీ బస్సును చూసుకోకుండా నడపడంతో ఈ సంఘటన చోటుచేసుకుందని ప్రయాణికులు అంటున్నారు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గాయపడిన వారిని 108 ప్రభుత్వ ఆంబులెన్సు ద్వారా సమీపంలోని నాయుడుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఆర్టీసీ డ్రైవరు పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments