Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ బారినపడి ఇద్దరి మృతి

Webdunia
FILE
రాష్ట్రంలోని విశాఖపట్టణంలో గడచిన ఇరవై నాలుగు గంటల్లో స్వైన్‌ఫ్లూ మహమ్మారి బారిన పడి ఇద్దరు మృతి చెందారు.

విశాఖపట్టణంలో ఇరవై నాలుగు గంటల్లోపు స్వైన్‌ఫ్లూ మహమ్మారి బారిన పడి ఇద్దరు మృతి చెందినట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారిణి జె. సరోజిని తెలిపారు.

ఇప్పటివరకు విశాఖలో స్వైన్‌ఫ్లూ మహమ్మారి బారిన పడినవారి సంఖ్య 19కి చేరుకుందని, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తర్వాత విశాఖపట్టణంలో స్వైన్‌ఫ్లూ వ్యాధిగ్రస్తులున్నారన్నారు. తమ జిల్లాలో ఇప్పటి వరకు స్వైన్‌ఫ్లూ మహమ్మారి బారినపడినవారి సంఖ్య 1289కు చేరుకుందని ఆమె వివరించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments