Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రంలో భారీ వరదలతో 64మంది మృతి: ధర్మాన

Webdunia
FILE
రాష్ట్రంలో సంభవించిన భారీ వరదలతో ఇప్పటివరకు 64మంది మృతులను గుర్తించినట్లు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు మంగళవారం ప్రకటించారు.

ఇందులో భాగంగా.. కర్నూలు జిల్లాలో 39మంది, మహబూబ్‌నగర్‌లో 20 మంది, నల్గొండలో ముగ్గురు, గుంటూరు, కృష్ణాజిల్లాలలో ఒకరి చొప్పున మరణించినట్లు ఆయన తెలిపారు.

మంగళవారం సచివాలయంలో ధర్మాన విలేకరులతో మాట్లాడుతూ.. 87 మండలాల్లోని 565 గ్రామాలు వరద బారిన పడ్డాయని, 16, 20, 398 మంది పరోక్షంగా వరద వల్ల ప్రభావితమయ్యారని చెప్పారు.

ఇంకా ఈ భారీ వరదలతో 15వేల కోట్ల ఆస్తి నష్టం సంభవించినట్లు ప్రాథమిక అంచనాలు వచ్చాయని ధర్మాన వెల్లడించారు. ఇప్పటి వరకు వరద ప్రభావిత రాష్ట్రాల్లో మొత్తం 275 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశామని, వీటిలో 3,59, 779మంది వరద బాధితులున్నారని తెలిపారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments