Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాయలసీమ పర్యటనకు ప్రజారాజ్యం సిద్ధం!

Webdunia
ఉత్తరాంధ్ర, తెలంగాణా పర్యటనలు విజయవంతం కావడంతో సమరోత్సాహంలో ఉన్న ప్రజారాజ్యం.. అదే ఊపుతో రాయలసీమ పర్యటనకు సిద్ధమవుతోంది. ఈనెల 14వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనకు ఇప్పటికే ప్రణాళికలు ఖరారు చేశారు. పార్టీ అధ్యక్షుడు మెగాస్టార్ చిరంజీవి రూటు మ్యాపు విడుదల కానున్న తరుణంలో కిరాయి హంతకుడు మొద్దుశీను హత్యతో ఆలస్యం కానుంది.

ప్రస్తుతం ఈ యాత్రను అనంతపురం - కర్నూలులో చేపట్టాలా? లేదా కర్నూలు - కడపల నుంచి చేపట్టాలా? అనే దానిపై పీఆర్పీ కసరత్తు చేస్తోంది. తొలుత రాయలసీమ యాత్రను అనంతపురం జిల్లాలోని హిందూపురం నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు.

అయితే.. ఆ జిల్లాలో నెలకొన్న తాజా పరిస్థితుల దృష్ట్యా దాన్ని ఉపసంహరించుకున్నారు. కాగా, పార్టీ అధినేత పర్యటనపై పార్టీ నేతలు ముమ్మరంగా చర్చలు జరుపుతున్నారు. పూర్తిస్థాయి పర్యటన వివరాలను ఒకటి రెండు రోజుల్లో వెల్లడించనున్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments