Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేరిమాత ఉత్సవాలు ప్రారంభం

Webdunia
శనివారం, 9 ఫిబ్రవరి 2008 (14:23 IST)
WD
దక్షిణాదిన అతి పెద్ద చర్చిగా పేరుగాంచిన విజయవాడలోని గుణదల మేరీమాత ఉత్సవాలకు ముస్తాబయింది. నేటి నుంచి మరియమ్మ సంబరాలు గుణదల కొండపై వైభవంగా సాగుతున్నాయి. తమ కష్టాల్ని తీర్చాలని ఏసయ్యకు చెప్పాలని భక్తులు ఆయన తల్లి మరియమ్మను వేడుకోవటం ఇక్కడి విశేషం. ఏటా ఫిబ్రవరి 9,10,11 తేదీలలో గుణదల పుణ్యక్షేత్రంలో ఉత్సవాలు జరుగుతాయి.

ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా, ఇతర రాష్ట్రాలు, దేశాలనుంచి క్రిస్టియన్లు ఇక్కడికి వస్తున్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో మరియమ్మ చెంతకు కొవ్వొత్తులు పట్టుకుని వస్తున్నారు. బాల ఏసుకు తమ భాధలు విన్నవించి, పాపపరిహారం చేయాలని వేడుకుంటున్నారు. వేలాదిగా వస్తున్న భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా గుణదల చర్చి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments