Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సంతాపసభ

Webdunia
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి మరణించి నేటికి నెలరోజులు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సంతాపసభ నిర్వహించారు.

ఆపద్ధర్మ ముఖ్యమంత్రి రోశయ్యతోపాటు పలువురు మంత్రులు, ప్రభుత్వ సలహాదారు కేవీపీ రామచంద్రరావు, అధికారపార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ నేతలు, అభిమానులు హాజరై వై.ఎస్‌కు ఘనంగా నివాళులర్పించారు. సినీనటులు జీవిత, రాజశేఖర్, నటుడు, దర్శకుడు ఎస్వీ. కృష్ణారెడ్డి తదితరులు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ సంతాప సభకు హాజరయ్యారు.

ఇదిలావుండగా రోశయ్య నివాళులు అర్పించేందుకు వచ్చినప్పుడు కార్యకర్తలు జగన్ సీఎం కావాలంటూ పదేపదే నినాదాలు చేయటంతో ఆయన అక్కడ ఎక్కువసేపు ఉండకుండా వెనుదిరిగారు.

కాగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నేతలతో వై.ఎస్. ఆశయసాధనకు పాటుపడతామని రోశయ్య ప్రతిజ్ఞ చేయించారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments