Webdunia - Bharat's app for daily news and videos

Install App

భైంసా ఘటన బాధాకరం : చిరంజీవి

Webdunia
సోమవారం, 13 అక్టోబరు 2008 (12:36 IST)
ఆదిలాబాద్ జిల్లా భైంసా పట్టణంలో జరిగిన హింసాత్మక దహన కాండ బాధాకరమని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు మెగాస్టార్ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా అంకిత యాత్ర చేపడుతున్న ఆయన సోమవారం విజయనగరం జిల్లా బొబ్బిలిలో విలేకరులతో మాట్లాడారు.

నిఘావర్గాల వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందని చిరంజీవి ఆరోపించారు. ఇరువర్గాల వారు దాడులను తక్షణమే నిలిపివేయాలని మెగాస్టార్ విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ ఘటనలో బాధిత కుటుంబాలను ప్రభుత్వం సత్వరమే ఆదుకోవాలని చిరంజీవి డిమాండ్ చేశారు.

ఇదిలావుండగా.. సీపీఎం పార్టీ నేతల పిలుపు మేరకే తమ పార్టీ నేతలు న్యూఢిల్లీకి వెళ్లి సీతారాం ఏచూరీని కలిశామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పొత్తులు కుదుర్చుకోవడంపై తాము ఇప్పుడే ఓ నిర్ణయానికి రాలేమని చిరంజీవి తేల్చి చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

Show comments