Webdunia - Bharat's app for daily news and videos

Install App

భైంసా ఘటన బాధాకరం : చిరంజీవి

Webdunia
సోమవారం, 13 అక్టోబరు 2008 (12:36 IST)
ఆదిలాబాద్ జిల్లా భైంసా పట్టణంలో జరిగిన హింసాత్మక దహన కాండ బాధాకరమని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు మెగాస్టార్ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా అంకిత యాత్ర చేపడుతున్న ఆయన సోమవారం విజయనగరం జిల్లా బొబ్బిలిలో విలేకరులతో మాట్లాడారు.

నిఘావర్గాల వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందని చిరంజీవి ఆరోపించారు. ఇరువర్గాల వారు దాడులను తక్షణమే నిలిపివేయాలని మెగాస్టార్ విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ ఘటనలో బాధిత కుటుంబాలను ప్రభుత్వం సత్వరమే ఆదుకోవాలని చిరంజీవి డిమాండ్ చేశారు.

ఇదిలావుండగా.. సీపీఎం పార్టీ నేతల పిలుపు మేరకే తమ పార్టీ నేతలు న్యూఢిల్లీకి వెళ్లి సీతారాం ఏచూరీని కలిశామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పొత్తులు కుదుర్చుకోవడంపై తాము ఇప్పుడే ఓ నిర్ణయానికి రాలేమని చిరంజీవి తేల్చి చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Show comments