Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొత్స ప్రకటన .. జోగి రమేష్ కామెంట్స్ : తోట నరసింహం జవాబు

Webdunia
సోమవారం, 4 ఫిబ్రవరి 2013 (13:25 IST)
File
FILE
కాంగ్రెస్ పార్టీకి చెందిన 9 మంది ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేస్తూ పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటనపై రెబెల్ ఎమ్మెల్యే జోగి రమేష్ చేసిన విమర్శలను రాష్ట్ర మంత్రి తోట నర్సింహం ఖండించారు.

పీసీసీ చీఫ్ హోదాలో పార్టీని ధిక్కరించే వారిపై చర్య తీసుకునే అధికారం బొత్సకు ఉందని సమాధానం ఇచ్చారు. పైపెచ్చు.. 9 మంది ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేయడం బొత్స తీసుకున్న ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం కాదని, పార్టీ హైకమాండ్ ఆదేశం మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని వివరణ ఇచ్చారు.

నేతలెవరైనా పార్టీ విధి విధానాలకు కట్టుబడి ఉండాల్సిందేన్నారు. కాంగ్రెస్ నుంచి ఎవరిని అధికారికంగా బహిష్కరించ లేదన్నారు. 2014 వరకు కాంగ్రెస్సే అధికారంలో ఉంటుందన్నారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు ఎన్ని పాదయాత్రలు చేసినా ప్రజలు నమ్మేస్థితిలో లేరని మంత్రి తోట నరసింహం జోస్యం చెప్పారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments