ప్రముఖ రచయిత, పాత్రికేయుడు పతంజలి మృతి

Webdunia
ప్రముఖ రచయిత, పాత్రికేయుడు కె.వై.ఎన్ పతంజలి మరణించారు. విజయనగరం జిల్లా ఆలమండకు చెందిన ఆయన క్యాన్సర్‌తో కన్నుమూసినట్లు పతంజలి కుటుంబీకులు వెల్లడించారు. విశాఖలోని సింహాద్రి ఆస్పత్రిలో కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్న పతంజలికి ఆరోగ్యం విషమించడంతో బుధవారం పరమపదించారని వారు తెలిపారు.

విజయనగరం జిల్లా ఆలమండకు చెందిన ఆయన వృత్తిరీత్యా అనేక దిన పత్రికల్లో ఎడిటర్‌గా పనిచేశారు. ఆయన రాసిన నవలల్లో ఆత్మకథ, ఒక దెయ్యం ఆత్మకథ, గో పాత్రుడు, వీర బొబ్బిలి, అప్పన్న సర్దార్ వంటివి చాలా ప్రాచుర్యం పొందాయి. టీవీ9, సాక్షి దిన పత్రికల్లో పనిచేసిన ఆయన ఎన్నో కథలు కూడా రాశారు.

ఇకపోతే.. పతంజలి మృతికి జర్నలిస్టుల సంఘం ప్రగాఢ సంతాపం తెలిపింది. ఆయన స్వగ్రామమైన ఆలమండలో గురువారం పతంజలికి అంత్యక్రియలు జరుగుతాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil: దీపావళి శుభాకాంక్షలతో అక్కినేని అఖిల్, జైనాబ్ రవ్జీ

James Cameron : జేమ్స్ కామెరూన్.. అవతార్: ఫైర్ అండ్ యాష్.. కోసం భారతదేశంలో ఈవెంట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

Show comments