Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీసీసీ అధ్యక్షుడు డీఎస్‌తో జగన్మోహన్ రెడ్డి భేటీ

Webdunia
బుధవారం, 7 ఏప్రియల్ 2010 (12:30 IST)
ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీపీసీసీ) అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్‌తో కడప ఎంపీ వై.ఎస్. జగన్మోహన్‌రెడ్డి బుధవారం ఉదయం సమావేశమయ్యారు. డీఎస్ నివాసంలో జరిగిన ఈ భేటీలో దాదాపు గంటసేపు వారిరువురు చర్చించుకున్నట్లు సమచారం.

జగన్ తలపెట్టిన ఓదార్పు యాత్రపైనే ప్రధానంగా వారు చర్చించినట్లు సమాచారం. ఈ ఓదార్పు యాత్రవల్ల కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం వాటిల్లదని జగన్ పేర్కొన్నట్లు తెలియవచ్చింది. వీరి సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు కేవీపీ రామచంద్రరావు కూడా ఉన్నారు.

ఇదిలావుండగా ఏప్రిల్ 9 నుంచి పశ్చిమ గోదావరి, ఖమ్మం జిల్లాల్లో పర్యటించనున్నట్లు జగన్ డీఎస్‌కు తెలిపారు. కాగా నగరంలో జరుగిన హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుని వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు ఇరువురు కలిసి ఒకే కారులో వెళ్ళారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments