Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాతబస్తీలో కర్ఫ్యూను మరింత సడలిస్తాం: రోశయ్య

Webdunia
ఆదివారం, 4 ఏప్రియల్ 2010 (14:35 IST)
పాతబస్తీలోని పరిస్థితి ప్రస్తుతం కుదుటపడుతోందని ముఖ్యమంత్రి కొణజేటి రోశయ్య అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించనున్న శ్రీ వేంకటేశ్వరుని కల్యాణోత్సవంలో పాల్గొనేందుకు ఆయన ఆదివారం విశాఖపట్టణం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాతబస్తీలోని పరిస్థితులు సర్దుకుంటున్నాయన్నారు. సోమవారం అక్కడ మరింత కర్ఫ్యూ సడలించమని తాము పోలీసులకు ఆదేశాలిచ్చామన్నారు.

ఈ సందర్భంగా ఆయన నగరంలోని పాత జైలు స్థలంలో విశాఖపట్టణం అర్బన్ డెవలప్‌‌మెంట్ అథారిటీ(వుడా) ఏర్పాటు చేయనున్న పార్కుకు ఈ రోజు సాయంత్ర ం నాలుగు గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పార్కుకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments