Webdunia - Bharat's app for daily news and videos

Install App

పయ్యావుల కేశవ్ : చిరంజీవి - కావూరి - లగడపాటిలపై ఫైర్

Webdunia
సోమవారం, 5 ఆగస్టు 2013 (11:37 IST)
File
FILE
కేంద్రమంత్రులు చిరంజీవి, కావూరి సాంబశివ రావులతో పాటు... విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌కు వారి వ్యాపారమే పరమావధిగా ఉందని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. ఆయన సోమవారం టీడీపీ ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ రాష్ట్ర విభజనకు వ్యతిరేకం కాదని, కానీ, విభనజ విధానం వల్ల సీమాంధ్ర ప్రాంత ప్రజలు తీవ్రంగా నష్టపోతారన్నారు.

సీమాంధ్ర కాంగ్రెస్ నేతలను తాయిలాలు, బెదిరింపుల ద్వారా అధిష్టానం దారిలోకి తెచ్చుకుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర నేతలకు చిత్తశుద్ధి ఉంటే ప్రజల కష్టాలను పార్లమెంటు దృష్టికి తీసుకు వెళ్లాలని సవాల్ చేశారు. పద్ధతి ప్రకారం విభజన జరగలేదని, కాంగ్రెసు పార్టీ రాజకీయ కోణంలోనే విభజన చేసిందన్నారు. రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఊసరవెల్లిలా మాట్లాడుతున్నారని విమర్శించారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments