Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టాలు తప్పిన ఇంటర్ సిటీ

Sridhar Cholleti
గుంటూరు నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ వరంగల్ సమీపంలో చింతపల్లి రైల్వేస్టేషన్ వద్ద బుధవారం రాత్రి పట్టాలు తప్పింది. విజయవాడ- వరంగల్ మార్గంలోని లూప్‌లైన్, మరో మెయిన్ లైనులపై రెండు గూడ్సు రైళ్లు ఆగి వున్నాయి. దీంతో విజయవాడ నుంచి వస్తున్న ఇంటర్ సిటీని లూప్‌లైన్‌లోకి తీసుకుని మళ్లీ మెయిన్‌లోకి పంపిస్తుండగా ప్రమాదం జరిగింది.

పట్టాలు మారుతున్న సమయంలో రైలు నెమ్మదిగా ప్రయాణిస్తుండటంతో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ప్రమాదం గురించి తెలుసుకోగానే కాజీపేట నుంచి ప్రత్యేక రైలు, వైద్య వాహనం సంఘటన స్థలానికి చేరుకున్నాయి. పట్టాలు తప్పిన ఇంజన్ వెనుక బోగీకి అవసరమైన మరమ్మతులు చేసి పట్టాలను సరిచేశారు. ప్రమాదం కారణంగా రైలు రాకపోకలకు అంతరాయం కలిగి పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Show comments