Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టాలు తప్పిన ఇంటర్ సిటీ

Sridhar Cholleti
గుంటూరు నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ వరంగల్ సమీపంలో చింతపల్లి రైల్వేస్టేషన్ వద్ద బుధవారం రాత్రి పట్టాలు తప్పింది. విజయవాడ- వరంగల్ మార్గంలోని లూప్‌లైన్, మరో మెయిన్ లైనులపై రెండు గూడ్సు రైళ్లు ఆగి వున్నాయి. దీంతో విజయవాడ నుంచి వస్తున్న ఇంటర్ సిటీని లూప్‌లైన్‌లోకి తీసుకుని మళ్లీ మెయిన్‌లోకి పంపిస్తుండగా ప్రమాదం జరిగింది.

పట్టాలు మారుతున్న సమయంలో రైలు నెమ్మదిగా ప్రయాణిస్తుండటంతో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ప్రమాదం గురించి తెలుసుకోగానే కాజీపేట నుంచి ప్రత్యేక రైలు, వైద్య వాహనం సంఘటన స్థలానికి చేరుకున్నాయి. పట్టాలు తప్పిన ఇంజన్ వెనుక బోగీకి అవసరమైన మరమ్మతులు చేసి పట్టాలను సరిచేశారు. ప్రమాదం కారణంగా రైలు రాకపోకలకు అంతరాయం కలిగి పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Show comments