Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టాలు తప్పిన ఇంటర్ సిటీ

Sridhar Cholleti
గుంటూరు నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ వరంగల్ సమీపంలో చింతపల్లి రైల్వేస్టేషన్ వద్ద బుధవారం రాత్రి పట్టాలు తప్పింది. విజయవాడ- వరంగల్ మార్గంలోని లూప్‌లైన్, మరో మెయిన్ లైనులపై రెండు గూడ్సు రైళ్లు ఆగి వున్నాయి. దీంతో విజయవాడ నుంచి వస్తున్న ఇంటర్ సిటీని లూప్‌లైన్‌లోకి తీసుకుని మళ్లీ మెయిన్‌లోకి పంపిస్తుండగా ప్రమాదం జరిగింది.

పట్టాలు మారుతున్న సమయంలో రైలు నెమ్మదిగా ప్రయాణిస్తుండటంతో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ప్రమాదం గురించి తెలుసుకోగానే కాజీపేట నుంచి ప్రత్యేక రైలు, వైద్య వాహనం సంఘటన స్థలానికి చేరుకున్నాయి. పట్టాలు తప్పిన ఇంజన్ వెనుక బోగీకి అవసరమైన మరమ్మతులు చేసి పట్టాలను సరిచేశారు. ప్రమాదం కారణంగా రైలు రాకపోకలకు అంతరాయం కలిగి పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

Show comments